బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్ధుల సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఎండా వానా తేడా లేకుండా నిరసన తెలుపుతున్నారు విద్యార్ధులు. ఈ నేపధ్యంలో హాష్ట్యాగ్యూ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు.. విద్యార్ధులతో లైవ్లో మాట్లాడారు. తమకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా హామీ వస్తే తప్ప సమ్మె విరమించేది లేదని విద్యార్ధి నాయకులు మరోసారి లైవ్లో స్పష్టం చేశారు. అయితే, ఈ చర్చలో ఒక ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ బాసర ఎందుకు రాలేకపోతున్నాడో వివరించారు సీఎస్ ఆర్. అసలు దానికి కారణమేంటి? ఈ కింద వీడియోలో చూడండి..