Site icon HashtagU Telugu

Bibinagar : మిర్యాలగూడ – కాచిగూడ రైలులో మంటలు.. ఏమైంది ?

Bibinagar Fire Accident In Train Yadadri Bhuvanagiri District

Bibinagar : డెమో ప్యాసింజర్‌ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో ఈ రైలు కింది భాగంలో మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బందికి ప్రయాణికులు సమాచారాన్ని అందజేశారు. దీంతో బీబీనగర్‌ రైల్వే స్టేషనులో రైలును ఆపి, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌ సహాయంతో మంటలను ఆర్పారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని రైల్వే అధికారులు చెప్పారు.  ఈనేపథ్యంలో రైలు దాదాపు గంటన్నర పాటు బీబీనగర్‌లోనే(Bibinagar) నిలిచిపోయింది.  దీంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు.

Also Read :Saraswati River Mystery : సరస్వతీ నది ఎలా అదృశ్యమైంది.. రీసెర్చ్‌లో ఏం తేలింది ?

సాంకేతిక నిర్వహణలో లోపాల వల్లే.. ? 

Also Read : President Murmu : రాష్ట్రపతి, గవర్నర్లకు ‘సుప్రీం’ డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ముర్ము 14 ప్రశ్నలు