Site icon HashtagU Telugu

14 Villagers – Voting Twice : 14 ఊళ్ల ప్రజలకు తెలంగాణ, మహారాష్ట్రల్లో ఓటుహక్కు.. ఎందుకు ?

14 Villagers Voting Twice

14 Villagers Voting Twice

14 Villagers – Voting Twice : తెలంగాణ – మహారాష్ట్ర మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతో ఆ 14 గ్రామాల ఓటర్లు రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేయాల్సి వస్తోంది. ఈ  లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ ఊళ్ల ప్రజలు అటు మహారాష్ట్రలో, ఇటు తెలంగాణలో ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ పద్నాలుగు ఊళ్ల పరిధిలో 3,357 మంది ఈవిధంగా రెండు చోట్ల ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశ పోలింగ్‌లో భాగంగా తాజాగా శుక్రవారం రోజు మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోక్‌సభ స్థానంలో వీరు తమ ఓట్లు వేశారు. మళ్లీ మే 13న  తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్ లోక్ సభ స్థానంలోనూ వీరు ఓట్లు వేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Suicide Game : భారత విద్యార్థిని బలిగొన్న ‘సూసైడ్ గేమ్’.. ఏమిటిది ?

Also Read :Cheyyi Chevella Campaign : దుమ్మురేపుతున్న ‘‘చెయ్యి.. చేవెళ్ల’’ సాంగ్.. రంజిత్‌‌రెడ్డి ప్రచార హోరు