Site icon HashtagU Telugu

Paris Olympics 2024 : ఏడు పతకాలు జస్ట్ మిస్.. ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్

Paris Olympics 2024 India

Paris Olympics 2024 : కనీసం రెండంకెల పతకాలనైనా సాధించకుండానే పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం ముగిసింది.  ఒక రజతం,  ఐదు కాంస్య పతకాలతో భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక పతకం తక్కువే వచ్చింది. బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌ విభాగాలు భారత్‌కు నిరాశే మిగిల్చాయి. ఈ నిరాశతోనే పారిస్‌ నుంచి భారత ప్లేయర్ల టీమ్ వెనుదిరిగింది. అయితే హాకీలో భారత జట్టుకు కాంస్యం దక్కడం, మనూ బాకర్‌ రెండు పతకాలను కైవసం చేసుకోవడం, నీరజ్‌ సంచలనం వంటి తీపి గుర్తులు కూడా మనకు ఈ ఒలింపిక్స్‌లో మిగిలాయి. పారిస్‌ ఒలింపిక్స్‌లో(Paris Olympics 2024) దాదాపు ఏడు పతకాలు త్రుటిలో భారత్‌కు చేజారాయి. అవి ఒకవేళ వచ్చి ఉంటే భారత్ రెండంకెల పతకాలను సాధించి ఉండేది. ఇంతకీ అవేమిటో చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

Also Read :Anti Diabetic Plant : షుగర్‌ను తగ్గించే మొక్క.. ఎక్కడ దొరికిందంటే.. ?

Also Read :Bhanu Saptami : ఇవాళ భానుసప్తమి.. ప్రత్యేక పూజలతో శుభ ఫలితాలు