Site icon HashtagU Telugu

TS : హైదరాబాద్ లో విషాదం…ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్..!!

Sucide Imresizer

Sucide Imresizer

హైదరాబాద్ లో చందానగర్ లో విషాద ఘటన చోటచేసుకుంది. చందానగర్ లోని పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకున్నారు. బాధిత కుటుంబం రాజీవ్ గ్రుహ కల్పలో నివాసం ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు…ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు ఎవరన్నది ఇంకా స్పష్టత లేదు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా లేదా ఆర్థికపరమైన అంశాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.