తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతున్న కోవిడ్-19 ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్డౌన్ను ప్రకటించింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రతి ఆదివారం పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
రెస్టారెంట్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే, వారు టేక్అవే మరియు ఫుడ్ డెలివరీ పద్ధతుల్లో మాత్రమే పనిచేయాలి.
Lockdown: తమిళనాడులో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్డౌన్

lockdown