Telangana: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

  • Written By:
  • Updated On - December 30, 2021 / 06:11 PM IST

కేంద్ర సాహిత్య అకాడమీ 2021 అవార్డులను గురువారం ప్రకటించింది. మొత్తం 20 భాషలకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్లు సాహిత్య అకాడమీ పేర్కొంది. కవితల విభాగంలో తెలుగు కవి గోరటి వెంకన్నకు ఈ పురస్కారం లభించింది. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి గాను ఈ పురస్కారాన్ని ప్రకటించారు. కవితల విభాగంలో మవాడీ గహాయి(బోడో), సంజీవ్ వెరెంకర్(కొంకణి), హృషీకేశ్ మాలిక్(ఒడియా), మీథేశ్ నిర్మొహీ(రాజస్థానీ), బిందేశ్వరీప్రసాద్ మిశ్ర్(సంస్కృతం), అర్జున్ చావ్లా(సింధి)లకు పురస్కారాలు దక్కాయి.