Site icon HashtagU Telugu

BJP Manifesto 2024 : బీజేపీ మేనిఫెస్టోఫై సీఎం రేవంత్ కామెంట్స్

Revanth Bjp Meniifest

Revanth Bjp Meniifest

లోక్ సభ (LoK Sabha) ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమ మేనిఫెస్టో (BJP Manifesto)ను రిలీజ్ చేసింది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిజెపి..ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈరోజు శనివారం సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో 14 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్పపత్ర రూపకల్పన చేశారు. ఈ మేనిఫెస్టో ఫై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు.

బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కులాంటిదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేసారు. ప్రజలు ఏం చేస్తామో చెప్పకుండా ఆ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోందని ఆరోపించారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రస్ ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఏది ఏమైనా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బిజెపి మేనిఫెస్టో (BJP Manifesto) హామీలు చూస్తే..

Read Also : CM Jagan Attack: జగన్ పై రాళ్ళ దాడి.. బరిలోకి దిగిన ఎలక్షన్ కమిషన్