Munugode MLA: సీఎం కెసిఆర్ ను కలిసిన ప్రభాకర్‌రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులు...

  • Written By:
  • Publish Date - November 7, 2022 / 08:23 PM IST

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులు, ఎన్నికల్లో పనిచేసిన నేతలతో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చిన ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన నేతలను కేసీఆర్ అభినందించారు.