UP Polls:యూపీలో ఎస్పీకి’ మమత ‘మద్దతు

యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.

Published By: HashtagU Telugu Desk
Mamata Akhilesh

Mamata Akhilesh

యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.

మంగళవారం కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిసిన కిరణ్మోయ్ నందా ఆ మేరకు వెల్లడించాడు.ఫిబ్రవరి 8న లక్నోలో అఖిలేష్ యాదవ్‌తో కలిసి TMC చీఫ్ జాయింట్ వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తారని చెప్పాడు.
ఆ తర్వాత వారణాసిలో వర్చువల్ ర్యాలీకి కూడా ఇద్దరు నేతలు ప్లాన్ చేస్తున్నారని కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.

యుపి ఎన్నికల సమయంలో టిఎంసి ,ఎస్‌పికి బయటి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
యుపిలో టిఎంసి అభ్యర్థులను నిలబెట్టదు మరియు సమాజ్‌వాదీ పార్టీకి బయటి మద్దతును అందిస్తుంది, ”అని కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ సిఎంను కలిసిన తరువాత SP నాయకుడు కిరణ్మోయ్ నందా వివరించాడు.

  Last Updated: 18 Jan 2022, 10:33 PM IST