India: లీటర్​ పెట్రోల్​పై రూ.25 డిస్కౌంట్

  • Written By:
  • Updated On - December 29, 2021 / 04:24 PM IST

పెట్రోల్ ధరల భారంతో విలవిల్లాడుతున్న ద్విచక్ర వాహనదారులకు అద్భుతమైన శుభవార్త చెప్పింది కాంగ్రెస్ కూటమిలోని ఝార్ఖండ్ ప్రభుత్వం. మోటార్​సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్​ కొట్టించేవారికి లీటరుకు రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. జనవరి 26 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెపింది.