Sugar Exports: ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలను పొడిగించింది. స్థానిక మార్కెట్లో సరుకుల లభ్యతను పెంచడానికి మరియు పండుగ సీజన్లో ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 31 తర్వాత చక్కెర ఎగుమతులపై ఆంక్షలను పొడిగించింది.
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 3 నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి తగ్గింది. తద్వారా వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగించింది. ప్రధాన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించబడినందున ఆహార ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం సన్నాహక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతం నుంచి సెప్టెంబర్లో 6.56 శాతానికి తగ్గింది.
Also Read: Hyderabad: హైదరాబాద్లో దంచి కొడుతున్న ఎండలు