MLC Kavitha: హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ దేశంలోని ముఖ్యమైన మహిళ నాయకురాళ్లపై రచించిన “షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ & జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ మనీష్ తివారి, సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ తో కలిసి కవిత ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
MLC Kavitha: నేడు ఢిల్లీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

No Arrest For The Third Time, Kavitha Gets Out Happily..