ఏపీలోని మంగళగిరిలోని తూళ్ళురు మండలం ఉద్దండరాయుని పాలెంలో నిన్న అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం తో మంగళగిరి ఎస్ఈబి సిఐ మారయ్య బాబు ఆధ్వర్యంలో సిబ్బంది పేకటా స్థావరంపై దాడులు నిర్వహించగా ఈ దాడులలో 13 మంది పేకాట రాయుళ్ళను, వారి వద్ద నుంచి 2,12,000 నగదు, 3 వాహనాలు, ఒక కారు, 14 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఎస్సై మల్లికార్జున రావు లతో పాటు పలువురు కానిస్టేబుల్ పాల్గొన్నారు