Site icon HashtagU Telugu

War Plan : యుద్ధ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష.. పాక్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?

500 Drones

500 Drones

War Plan : పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత్ రెడీ అవుతోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఆదివారం నాటికి పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై భారత్ దాడి చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. భారత్ దాడికి , పాకిస్తాన్ సైన్యం(War Plan) కూడా ప్రతిస్పందించే అవకాశం ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిదాడులు జరిగే ముప్పు ఉంది.  అందువల్లే మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యుద్ధ సన్నద్ధతకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనిపై ఈరోజు కేంద్ర హోంశాఖ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది.  బుధవారం రోజు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సివిల్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్ర సర్కారు సోమవారం రోజు ఆదేశాలు జారీ చేసింది.  బుధవారం రోజు మాక్‌ డ్రిల్స్‌ జరగనున్న తరుణంలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులతో హోంశాఖ సమీక్ష చేపట్టనుంది. హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్‌ నేతృత్వంలో ఈ సమీక్షా కార్యక్రమం జరుగుతుంది.దేశంలోని దాదాపు  244 జిల్లాల్లో మాక్‌డ్రిల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై గోవింద్‌మోహన్‌ సమీక్షించనున్నారు.

Also Read :Civil Mock Drill : ఎల్లుండి సివిల్ మాక్ డ్రిల్..కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్ర సర్కారు కీలక సూచనలివీ.. 

Also Read :Prakash Raj : అమ్మానాన్న గురించి ప్రకాశ్‌రాజ్ ఎమోషనల్ విషయాలు

పాకిస్తాన్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?