Site icon HashtagU Telugu

Tahawwur Rana : తహవ్వుర్ రాణా గది ఇలా ఉంటుంది.. 12 మందికే ఆ పర్మిషన్

Terrorist Tahawwur Rana In Nia Room Delhi Min

Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవ్వుర్ రాణాను ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసుతో ముడిపడిన అన్ని అంశాలపై, పాక్‌తో లింకులపై రాణాను ప్రశ్నలు అడుగుతున్నారు.  ఢిల్లీలో ఉన్న ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం వేదికగా ఈ విచారణ జరుగుతోంది. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట తహవ్వుర్ రాణాను ప్రవేశపెట్టగా..  18 రోజుల పాటు ఎన్ఐఏ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రాణాను(Tahawwur Rana) ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. భారీ భద్రత నడుమ అతడిని సీజీఓ కాంప్లెక్స్‌‌‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించింది. అక్కడ తహవ్వుర్ రాణా ఉండటానికి ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఆ వివరాలను తెలుసుకుందాం..

Also Read :Japan Mallareddy : జపాన్ మల్లారెడ్డి.. వేషధారణ మార్చేసి.. జపనీస్ టీ తాగేసి..

తహవ్వుర్ రాణా గది ఇలా.. 

Also Read :Samanthas Remarriage: స‌మంత రెండో పెళ్లి.. వరుడు ఆయనేనా ?