ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శకం నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ మోడీ సర్కార్ పై యుద్ధం చేస్తోంది. తనదైన స్టయిల్ అవాక్కులు, చలోక్తులు విసురుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రియాంక గాంధీ వాద్రా శనివారం మూడు ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించనున్నారు. అక్టోబరు 23 నుంచి నవంబరు 1 వరకు ఈ యాత్రలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు కోసం ఆరు ప్రధాన హామీలు ఇచ్చారు. అవి ఏమిటంటే..
उत्तरप्रदेश की प्रगति की प्रतिज्ञाएं
👉टिकटों में महिलाओं की 40 सीट प्रतिशत हिस्सेदारी
👉लड़कियों को स्मार्टफोन और स्कूटी
👉किसानों का पूरा कर्जा माफ
👉2500 में गेहूं-धान, 400 पाएगा गन्ना किसान
👉बिजली बिल सबका हाफ, कोरोना काल का बकाया साफ #कांग्रेस_की_प्रतिज्ञाएँ pic.twitter.com/KUFH148zud
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 23, 2021