Site icon HashtagU Telugu

Lalu Prasad : రైల్వే ఉద్యోగాల స్కాంలో లాలూకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు

Lalu Prasad land for jobs Scam

Lalu Prasad : గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన బిహార్‌కు చెందిన కొందరు యువతకు రైల్వే ఉద్యోగాలను కట్టబెట్టేందుకు వారి నుంచి భూమిని లంచంగా పుచ్చుకున్నారనే అభియోగాలతో మనీలాండరింగ్ కేసు నమోదైంది. దాన్ని తాజాగా ఇవాళ విచారించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లకు  సమన్లు జారీ చేసింది. అక్టోబరు 7లోగా తమ ఎదుట హాజరుకావాలని వారిద్దరిని న్యాయస్థానం(Lalu Prasad) ఆదేశించింది. వీరిద్దరితో పాటు ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ప్రతాప్ యాదవ్‌కు, మరికొందరికి కూడా కోర్టు సమన్లను జారీ చేసింది.

Also Read :Lunar Eclipse : ఇవాళ చంద్రగ్రహణం.. వచ్చే నెలలో సూర్యగ్రహణం.. పండితులు ఏమంటున్నారు ?

కేసు పూర్వాపరాలు ఇవీ.. 

Also Read :Blindsight Device : అంధులకు చూపును ప్రసాదించే పరికరం.. ప్రయోగానికి న్యూరాలింక్‌ రెడీ