Site icon HashtagU Telugu

Dussehra 2024 : 18 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ? వాటి ప్రాశస్త్యం ఏమిటి ?

Ashtadasha Shakti Peethas Dussehra 2024

Dussehra 2024 : హిందువులకు అష్టాదశ శక్తిపీఠాలు ఎంతో పవిత్రమైనవి. అష్టాదశ శక్తి పీఠాలు అంటే 18 శక్తి పీఠాలు. కానీ కొందరు 51 శక్తి పీఠాలు ఉన్నాయని చెబుతుంటారు. మరికొందరు 108 శక్తి పీఠాలు(Dussehra 2024) ఉన్నాయని అంటుంటారు. దసరా పండుగ, దుర్గా ఉత్సవాల వేళ ఈ శక్తిపీఠాలను సందర్శించుకుంటే ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు.

శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ?