Pragya Jaiswal: మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 07:00 PM IST

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ తగిన గుర్తింపు దక్కలేదు. ఆపై 2021 లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. అఖండ సినిమా ద్వారా సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా నటించిన ప్రగ్యాకు కూడా మంచి విజయం దక్కింది. ఇక అఖండ సినిమా 2021 డిసెంబర్ 2వ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయని అందరూ భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈమెకు అవకాశాలు రాలేదు. అయితే అఖండ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోయినప్పటికీ పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ సందడి సందడి చేస్తోంది. ఆ తర్వాత ఇటీవలే బాలకృష్ణతో కలిసి ఒక యాడ్ లో నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి కానీ ఆ యాడ్ ఏంటి అనేది ఇప్పటివరకు బయటికి రాలేదు.

ఆ సంగతి అటు ఉంచితే అవకాశాలు లేకపోయినప్పటికీ అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లేదు అంటుంది ప్రగ్యా జైస్వాల్. ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోలు గ్లామర్ ఫోటోలతో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోని తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఎల్లో కలర్ లెహంగాను ధరించిన ఆమె ఎద,నడుము ,నాభి అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఇక ఆ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్స్ ఏం అందం రా బాబు చూస్తుంటేనే పిచ్చెక్కిపోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చీరకట్టులో అయినా, ఫ్యాషన్ అవుట్ పిట్ లో అయినా కూడా మెరుస్తూ ఉంటుంది.