బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బామ్మ.. దక్షిణాది భాషల్లోనూ నటించేందుకు సిద్ధం అవుతోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను పోస్ట్ చేసే జాన్వీ కపూర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్ పహారీతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోషూట్కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది జాన్వీ కపూర్. ఈ ఫోటోలు కాస్త ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో కేరళ స్టైల్లో చీరలో కనిపించింది. చీరలో ఆమె అందాలు కుర్రకారును కట్టిపడేస్తున్నాయి.
టాప్ యాంగిల్ లో ఎద యవ్వనాలు చూపిస్తూ..టెంప్ట్ చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ. ఎద అందాలు అలా బయటకు ఉబికివస్తుంటే.. తట్టుకోలేక పోతున్నారు కుర్రాళ్ళ. నడుము అందాలు నాభి సొగసులు కలిసి గొంతులు తడిఆరిపోయేలా చేస్తున్నాయి. రకరకాల ఫోటో షూట్లతో అలరిస్తుంది జాన్వీ కపూర్. రీసెంట్ గా ఆమె ఇచ్చిన సూపర్ హాట్ ఫోజులు మాత్రం మర్చిపోలేకుండా ఉన్నాయి. ప్రస్తుతం నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి.
Helloo 🥀💋 pic.twitter.com/jllMDaQDWC
— Janhvi Kapoor (@janhvikapoorr) January 22, 2023