Site icon HashtagU Telugu

Roshni Nadar : కూతురికి ప్రేమతో.. 47 శాతం వాటా రాసిచ్చిన శివ్ నాడార్.. రోష్నీ ఎవరు ?

Roshni Nadar Hcl Tech Shiv Nadar

Roshni Nadar : కూతురిపై నాన్నకు ఎంత ప్రేమ ఉంటుందో నిరూపించారు హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్. తన ప్రమోటర్ కంపెనీలు వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్ (ఢిల్లీ), హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌‌లలోని 47 శాతం వాటాను కూతురు రోష్నీ నాడార్ మల్హోత్రాకు ఆయన గిఫ్టుగా రాసిచ్చారు. ఈ వాటా విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఇంత భారీ సంపదను కూతురికి  శివ్ నాడార్ కానుకగా ఇచ్చేయడంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇక వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్ అనే సంస్థ ఆషామాషీది కాదు. 2024 అక్టోబరులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ విభాగమైన హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌లోని 100 శాతం వాటాను రూ. 192 కోట్లకు ఈ సంస్థ కొనేసింది. దీన్నిబట్టి రోష్నీ(Roshni Nadar)కి లభించిన వాటాల రేంజును మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ రోష్నీ నాడార్ నెట్ వర్త్ ఎంత ? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Child Trafficking Gang: పిల్లలను అమ్మే ముఠా కలకలం.. కొత్త అప్‌డేట్స్

రోష్నీ నాడార్ గురించి.. 

Also Read :Warangal MGM: తల్లడిల్లుతున్న ‘ఉత్తర తెలంగాణ’ పెద్ద దిక్కు!

రోష్నీ భర్త గురించి తెలుసా ?