AP Survey : ఏపీ తాజా స‌ర్వే, టీడీపీ-127, వైసీపీ-8

ఇప్పుడుకిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీ రాష్ట్రంలో టీడీపికి 127, వైసీపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉంటార‌ని సంచ‌ల‌న స‌ర్వే వెలువ‌డింది. ఆ స‌ర్వేను వైసీపీ రెంబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు సేక‌రించారు. ఒక ప్రైవేటు సంస్థ‌తో చేయించిన స‌ర్వే ను మీడియా ముందుంచారు.

  • Written By:
  • Publish Date - August 23, 2022 / 06:00 PM IST