Site icon HashtagU Telugu

Whats Today : ఢిల్లీకి టీడీపీ బృందం.. నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం

Whats Today

Whats Today

Whats Today : ఇవాళ టీడీపీ బృందం ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలువనుంది. రాష్ట్రానికి చెందిన ఓటర్ల జాబితాలోని అక్రమాలు, ఫామ్ 6, 7 అవకతవకలపై ఎలక్షన్ కమిషన్‌కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయనున్నారు. ఢిల్లీకి వెళ్లే టీడీపీ నేతల బృందంలో యనమల, అచ్చెన్న, పయ్యావుల తదితరులు ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Hijack Video : కార్గో షిప్‌ను హౌతీలు హైజాక్‌ చేసిన వీడియో