Site icon HashtagU Telugu

Whats Today : బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్‌ ఢీ.. దుబ్బాక బంద్‌

Whats Today

Whats Today

Whats Today : విశాఖపట్నం రాజధాని అంశంపై తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏపీకి అతిత్వరలో పాలనా రాజధానిగా వైజాగ్‌ కానుంది. ఇప్పటికే వైజాగ్‌లో సీఎం క్యాంప్‌ కార్యాలయం పనులు పూర్తి కావచ్చాయి. వైజాగ్‌లో తాత్కాలిక వసతి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్‌ కమిటీ సీఎంకు సమర్పించనుంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Onion Price In Delhi: ప్రజల కంట కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.. ఢిల్లీలో 80 రూపాయలకు చేరిన ఉల్లి..!