Site icon HashtagU Telugu

Whats Today : నారా భువనేశ్వరి బస్సుయాత్ర.. మేడిగడ్డకు కేంద్రం నిపుణులు

Whats Today

Whats Today

Whats Today :  టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి మూడు రోజుల పాటు  తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకుంటారు. అనంతరం నారావారిపల్లెలో  పెద్దల సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలోని దళిత వాడలో భువనేశ్వరి  సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా భువనేశ్వరి  ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రకు శ్రీకారం(Whats Today)  చుట్టనున్నారు.

We’re now on WhatsApp. Click to Join. 

Also Read: Boora Narsaiah Vs Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పోటీకి బీజేపీ కీలక నేత రెడీ ?