Train Accident : ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న స్పెషల్ ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంకటాపల్లి–ఆలమండ మధ్య సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది. అయితే అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది.
We’re now on WhatsApp. Click to Join.