Site icon HashtagU Telugu

2 Fishes – 4 Lakhs : 2 చేపలకు రూ.4 లక్షల ధర.. ఎందుకో తెలుసా ?

2 Fishes 4 Lakhs

2 Fishes 4 Lakhs

2 Fishes – 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి. జనం ఎగబడి మరీ వేలం పాడి ఆ చేపలను దక్కించుకున్నారు. ఇంతకీ ఆ చేపల వెరైటీ ఏమిటి ? వాటికి అంత ధర ఎందుకు పలికింది ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో ఉన్న అంతర్వేది సముద్ర తీరంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు రెండు కచ్చిడీ చేపలు దొరికాయి. సముద్రంలో వీటిని పట్టుకొని తీసుకొచ్చిన జాలరులు.. ఈ చేపలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో వేలం వేశారు. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ రెండు చేపలకు ఏకంగా రూ.2 లక్షలు(2 Fishes – 4 Lakhs) చెల్లించి కొన్నాడో ఔత్సాహిక వ్యక్తి.

కచ్చడీ చేపలు

Also Read :PM Kisan 17th Installment: రైతుల‌కు గుడ్ న్యూస్‌.. అకౌంట్లోకి డ‌బ్బులు, ఎప్పుడంటే..?

Also Read :Apsara A Diplomat : ‘అప్సర’ వేషధారణలో ఎవరో తెలుసా ?