Site icon HashtagU Telugu

Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంట‌ర్‌‌పై అనుమానాలివీ

Nambala Keshava Rao Encounter Maoist Top Leader Encounter

Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడైన నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ప్రజా సంఘాలు అనుమానాలు  వ్యక్తం చేస్తున్నాయి. కేశవరావుకు రక్షణగా దాదాపు 50 మంది సాయుధ మావోయిస్టులు ఉంటారని, కానీ ఎన్‌కౌంటరులో 27 మందే చనిపోయారని చెబుతుండటంపై తమకు సందేహాలు ఉన్నాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.  కేశవరావును పడుకోబెట్టిన ప్రదేశంలో ఉన్న ఆకులను గమనిస్తే ఎదురుకాల్పులు జరిగినట్టుగా అనిపించడం లేదని చెబుతున్నారు. అత్యంత సమీపం నుంచే నంబాల కేశవరావుపై  కాల్పులు జరిపి ఉండొచ్చని  అనుమానం వెలిబుచ్చుతున్నారు. నంబాల కేశవరావు(Keshava Rao Encounter) సహా చనిపోయిన వారి ముఖాలపై తుపాకీ బానెట్‌తో కొట్టినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

Also Read :Rohingyas : నడి సముద్రంలో మునిగిన ఓడలు.. 427 మంది మృతి

ప్రజా సంఘాల నేతల అనుమానాలివీ..