Site icon HashtagU Telugu

IAS Transfers In AP : ఏపీలో 21మంది ఐఏఎస్‌ల బదిలీ

Ias Transfers In Ap

Ias Transfers In Ap

మరో మూడు నెలల్లో ఎన్నికలు (AP Elections) జరగనున్న క్రమంలో ఏపీ సర్కార్ (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్‌లను (IAS Transfers In AP) రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు కలెక్టర్లు కూడా ఉన్నారు.

శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అ‍డ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అలాగే నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ.. శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఇక, తిరుపతి కలెక్టర్ గా లక్ష్మి షా బదిలీ అయ్యారు.

బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారులు (IAS) వీరే..