Site icon HashtagU Telugu

Whats Today : ఏపీలో కుల గణన షురూ.. నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన

Whats Today

Whats Today

Whats Today : తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌‌లో కేసీఆర్ ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సభ ముగియగానే  కేసీఆర్ నేరుగా మెదక్‌లోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్స్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇందుకోసం సీఎస్‌ఐ గ్రౌండ్‌లోనే హెలీ ప్యాడ్ కోసం ఏర్పాట్లు చేశారు. పక్కనే సభాస్థలిని కూడా సిద్ధం చేశారు. పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్‌లోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్స్‌లో సభ జరుగుతోంది. గులాబీ బాస్ ఇప్పటికే 70 నియోజక వర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Madhuyashki : మధుయాష్కీ నివాసంలో సోదాలు.. హయత్‌నగర్‌లో ఉద్రిక్తత