Site icon HashtagU Telugu

Tirupati Trains Alert : తిరుపతికి వెళ్లే వారికి అలర్ట్.. ఆ రైళ్లు దారి మళ్లింపు.. కొత్తరూట్ ఇదీ

Passenger Trains

Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు. అందుకే ఆ రూట్‌లో ప్రయాణించే రైళ్లన్నీ బాగా కిక్కిరిసి ఉంటాయి.  వేసవి సెలవుల వేళ తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లొద్దామని భావించే వారికి ఒక అలర్ట్.  సికింద్రాబాద్ డివిజన్​లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్​ కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రూట్‌లో నడిచే మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.ఇలా రద్దు చేసిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను(Tirupati Trains Alert) ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

Also Read :PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ

Also Read :Elon Musk Vs Aliens : 6,000 శాటిలైట్లు.. ఏలియన్స్‌ సంచారం.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు