Site icon HashtagU Telugu

Whats Today : టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ.. ఇంద్రకీలాద్రిపై రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం

Whats Today

Whats Today

Whats Today : ఇవాళ  మధ్యాహ్నం రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ తొలి భేటీ జరగనుంది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈసందర్భంగా చర్చించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join. 

Also Read: Dussehra 2023 : దసరా వేళ.. శుభముహూర్తం, అమృతకాలం, వర్జ్యం వివరాలివీ