Site icon HashtagU Telugu

AP Danger Bells : ఏపీలో 44 శాతం భూభాగానికి డేంజర్ బెల్స్.. ప్రకృతి విపత్తుల గండం

Andhra Pradesh Land Area Natural Calamities Threat Danger Bells

AP Danger Bells : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 44 శాతం భూభాగానికి తుఫానులు, ప్రకృతి విపత్తుల ముప్పు ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) పెరగడంతో కొన్ని జిల్లాలకు వరద ముప్పు, మరికొన్ని జిల్లాలకు కరవు ముప్పు పొంచి ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో, డిసెంబరు తర్వాత ఏపీపై తుఫానుల ప్రభావం పడుతోంది. నైరుతి రుతుపవనాల సమయంలో సగటున 1 తుఫాను కోస్తా తీరాన్ని తాకుతోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, నాగావళి, వంశధార తదితర నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. అసోంలోని ఐఐటీ గువహటి, హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటీ మండీ కలిసి సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ పాలసీ (సీఎస్‌టీఈపీ) సహకారంతో ఇటీవలే నిర్వహించిన అధ్యయనంలో ఈవివరాలు వెల్లడయ్యాయి.

Also Read :Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో, 2.17 లక్షల మంది రేకుల ఇళ్లలో

స్టడీ రిపోర్టులోని కీలక అంశాలు..

Also Read :Formula E Race Case : ఆ ఇద్దరి వాంగ్మూలాలను సేకరించాకే కేటీఆర్ విచారణ ?

తీర ప్రాంతాల్లో ఇవి చేయాలి..