Kavita Petition : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారించిన విధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత విచారిస్తామని తెలియజేసింది. లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించాలని కోర్టు చెప్పింది. కవిత (Kavita), ఈడీకి రెండు వర్గాలకు ఆదేశాలు ఇచ్చింది. కవిత తరఫున కపిల్ సిబాల్ వాదించారు.
Also Read: Delhi Deal: ఢిల్లీ డీల్, అరెస్టులు లేనట్టే?