Keerthy Suresh : స్విమ్మింగ్పూల్లో.. కీర్తి సురేష్ వైరల్ ఫొటోస్
వరుస చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న హీరోయిన్ (Heroine) కీర్తి సురేష్. ఈ భామకి ఏమాత్రం ఖాళీ సమయం
- By Maheswara Rao Nadella Published Date - 05:00 PM, Thu - 12 January 23
వరుస చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ). ఈ భామకి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా చాలు.. జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుంటుంది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే కీర్తి సురేష్, ప్రస్తుతం థాయ్ లాండ్ లో విహరిస్తోంది. అక్కడ ఓ ఈత కొలనులో ఆమె జలకాలాడుతున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతూ.. లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఈత కొలనులో ఉన్న ఫొటోలతో పాటు.. బీచ్ ఒడ్డున ఉన్న సన్ రైజ్ ను ఆస్వాదిస్తున్న ఫొటోలను కూడా ఆమె యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తెలుగులో చిరుకి చెల్లెలిగా ‘భోళాశంకర్’ లో చేస్తుండగా.. నాని సరసన ‘దసరా’ సినిమా చేస్తోంది.
Also Read: Double Decker E-Buses : హైదరాబాద్ కు మళ్ళీ డెక్కర్ ఈ – బస్సులు!
Related News
YouTuber Died: పాపులర్ యూట్యూబర్ యాంగ్రీ రాంట్మాన్ మృతి
యాంగ్రీ రాంట్మన్గా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అబ్రదీప్ సాహా అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అబ్రదీప్ సాహా గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపపడుతున్నాడు. గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి ఫలితం లేకుండాపోయింది.