CM KCR : యువత మీరు జర భద్రం…విద్వేషాల జోలికి పోకండి!!
దేశంలో కొన్నిపార్టీలు విద్వేష రాజకీయాలు చేస్తున్నారు...యువత మీరు భద్రంగా ఉండాలంటూ సూచించారు సీఎం కేసీఆర్.
- By hashtagu Published Date - 03:56 PM, Sat - 1 October 22
దేశంలో కొన్నిపార్టీలు విద్వేష రాజకీయాలు చేస్తున్నారు…యువత మీరు భద్రంగా ఉండాలంటూ సూచించారు సీఎం కేసీఆర్. విద్వేషాలకు లొంగకండి…కాస్త ఏమరుపాటుగా ఉన్నా బతుకులు దుర్భరంగా ఉంటాయో ఇదివరకే చూశామన్నారు. అజాగ్రత్తగా ఉన్నందుకే…మన రాష్ట్రం చాలా ఏళ్లుగా పరాయివాళ్లు ఉండిపోయారని గుర్తు చేశారు.
వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రతిమ మెడికల్ కాలేజీలను, క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. తర్వాత జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు కేసీఆర్. ఈ దేశం సహనశీలతదేశమని..పోరాటాలకు వెనకాడదన్నారు. కొందరు దుర్మార్గుల వల్లే రాజకీయాల్లో విధ్వేషాలు రగులుతున్నాయని ఆరోపించారు. కాగా ప్రతిమ ఆసుపత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఈ మెడికల్ కాలేజీ ద్వారా ప్రతి ఏడాది 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
నూతన వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవనం నిర్మాణ పురోగతిని ఈ రోజు పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. pic.twitter.com/6LHLS8wfvn
— Telangana CMO (@TelanganaCMO) October 1, 2022
Related News
KTR: బీఆర్ఎస్ కు మరో షాక్.. కేటీఆర్ పై కేసు నమోదు
KTR: హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎ