-
AP Minister Botsa: అమరావతికి వ్యతిరేకం కాదు..రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు
అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందన్నది తమ ఉద్ధేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
-
Farmers’ March: రైతుల పాదయాత్రను అడ్డుకుంటాం..విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం
ఉత్తరాంధ్ర రైతుల మహాపాదయాత్రను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర రక్షణ సమితి అధ్యక్షుడు కొయ్య ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
-
KTR: దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కేటీఆర్ ఉన్నారన్న ధైర్యం
ఎవరినుంచైనా సహాయం పొందినవారికి కలిగిన ఊరట, వారి స్పందన విన్న తరువాత సహాయం చేసినవారికి కలిగే సంతృప్తే వేరు.
-
-
-
Pilot To Replace Gehlot: రాజస్థాన్ సీఎం రేసులో సచిన్ పైలెట్,జోషీ
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు అక్కడ చర్చకు వచ్చింది.
-
Minister Roja: బాలయ్యా ప్లూటు బాబు ముందు ఊదు..రోజా
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయిలో జరుగుతోంది.
-
Chiranjeevi: చిరంజీవి కి 44 ఏళ్ళు ..
కొణిదెల శివశంకర ప్రసాద్ చిరంజీవిగా పుట్టి ఈ రోజుకు 44 ఏళ్లైంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశారు.
-
Pawan Kalyan: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం
ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ పేరును వైస్సార్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ గా మార్చడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు.
-
-
NTR Family: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల స్పందన
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ శాసనసభలో తీర్మానం చేయడంపై నందమూరి కుటుంబం సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
-
Data Theft Issue: చంద్రబాబు హయాంలో డేటా చోరీపై స్పీకర్కు నివేదిక…నేడు అసెంబ్లీలో చర్చ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై శాసనసభకు హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది.
-
Congress President: అధ్యక్ష రేసులో గెహ్లాట్, శశిథరూర్?
గాంధీ కుటుంబం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను అధ్యక్షునిగా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.